Mana Prabha Desk

spot_img

ఏపీ పది ఫలితాలు విడుదల.. సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు

ఫలితాలను మంత్రి నారా లోకేశ్​ విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో 85.25 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఫలితాలలో బాలికలే పైచేయి సాధించారు. బాలురు 82.68 శాతం, బాలికలు 87.90 శాతం ఉత్తీర్ణత...

ప్రముఖ రచయిత తెలిదేవర భానుమూర్తి కన్నుమూత

తెలుగు సాహిత్య ప్రపంచానికి, జర్నలిజం రంగానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చుతూ ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్టు తెలిదేవర భానుమూర్తి (73) కన్నుమూశారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన ఆయనను హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి ఆనంద్‌బాగ్...

ప్రజారోగ్యంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 47 రకాల పరీక్షలు

ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య పరిరక్షణకు మరింత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స అందించడం కంటే, ముందుగానే గుర్తించి నివారించడమే ఉత్తమ మార్గమనే భావనతో ఒక...

బెంగళూరులో ఘోర ప్రమాదం.. గోడ కూలి ఏడుగురు మృతి

బెంగళూరు నగరంలో భారీ వర్షాల కారణంగా జరిగిన విషాదకర ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కర్ణాటక రాజధానిలో ఒక పాత ప్రహరీ గోడ కూలిపోవడంతో కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కేరళకు...

వినుకొండ మాజీ సీఐపై అత్యాచారం కేసు..

పల్నాడు జిల్లాలోని వినుకొండ ప్రాంతంలో పనిచేసిన మాజీ సీఐపై వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న చిన్న మల్లయ్యపై ఒక మహిళ అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు...

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది కూలీల మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ప్రమాదం ధార్ జిల్లా పరిధిలో గత రాత్రి జరిగింది. కూలీలతో నిండిన...

తిరుమలలో.. ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం

టాలీవుడ్‌లో యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆయన కావ్య రెడ్డితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ శుభకార్యం ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!