ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ఒక కొత్త దిశగా మార్పులు ప్రారంభమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో తీసుకుంటున్న వినూత్న నిర్ణయాలు విద్యా రంగంలో నూతన శకానికి నాంది...
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి. సుమతిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కమిషనర్గా పనిచేస్తున్న అవినాశ్ మహంతిని డ్రగ్ కంట్రోల్ విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం...
మహబూబ్ నగర్ జడ్చర్ల పట్టణంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. మానవత్వాన్ని మళ్లీ ప్రశ్నించేలా చేసిన ఈ సంఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నవజాత శిశువును గుర్తు తెలియని...
భారత్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ తన అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో లావాదేవీల సంఖ్య, విలువ పరంగా గణనీయమైన వృద్ధి నమోదైంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా...
తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని...
‘ఆపరేషన్ సిందూర్’ నిలిపివేతపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు చేపట్టిన ఈ ఆపరేషన్ను భారత్ తన స్వంత...
ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత సమస్య రాజకీయ వేడిని మరింత పెంచుతోంది. ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని వై.ఎస్. షర్మిలా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా...