రాష్ట్రంలో ఖరీఫ్–2026 సీజన్ను విజయవంతంగా నిర్వహించేందుకు వ్యవసాయశాఖ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమయానికి అందుబాటులో...
గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ప్రత్యేక రాష్ట్రం లోనే బీసీలకు ఎక్కువగా అన్యాయం జరుగుతుందని, తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత బీసీల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిల...
సదాశివపేట మండలం సూరారం గ్రామం నుండి మొదలయ్యే నిజాం కాలం నాటి గంగ కత్వ కాలువ ఆధునీకరణ కు జగ్గారెడ్డి చొరవతో ఎట్టకేలకు మోక్షం లభించింది. నిజాం కాలం లో నిర్మించిన ఈ...
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం కోసం పురాతన ఆలయాన్ని కూల్చివేశారంటూ వస్తున్న వార్తలను జిల్లా అధికారులు ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ప్రచారం జరుగుతోందని...
తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. ఏ పార్టీకి లేదా కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఈ కీలక సమయంలో...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీకి...
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలోని ప్రశాసన్నగర్లో జరిగిన ఓ దారుణ హత్య కలకలం రేపింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సునంద (55) అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురికావడం...