Mana Prabha Desk

spot_img

బాసర ఆలయ మాస్టర్ ప్లాన్‌పై సీఎం సమీక్ష.. కీలక సూచనలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి ఆలయం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం ప్రణాళికపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి, పలు...

మ‌హిళ‌ల ఆర్థిక స్వావ‌లంబ‌న‌కు చేయూత‌

మహిళల ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేయడానికి, స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్న మహిళలకు మార్కెటింగ్ రంగంలో కొత్త అవకాశాలను కల్పించే దిశగా ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మరియు...

కాప్రాలో ఫైర్ ర్యాలీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభం

హైదరాబాద్‌లోని కాప్రా డివిజన్లో ఓం శక్తి గ్రూప్ ఆధ్వర్యంలో ఫైర్ ర్యాలీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహతో పాటు...

హుజురాబాద్ డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా పోరాటం.. ఈటల రాజేందర్ మద్దతు

హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ఉద్యమకారులతో ఐక్యత ప్రకటించారు.ఈ సందర్భంగా ఈటల...

అమరావతి పనుల్లో వేగం పెంచండి :సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం కఠిన ఆదేశాలు జారీ చేశారు. రాజధాని నిర్మాణంలో ఆలస్యం లేదా రాజీ...

రాయచూరులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం

కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సింధనూరులోని హోసళ్లీ క్యాంప్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య ఐటీ...

ఏపీ కొత్త జిల్లాల మ్యాప్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దీని ఫలితంగా రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి చేరింది. ఈ నిర్ణయం స్థానిక స్థాయి పరిపాలన, ప్రజా...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!