పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన చౌడమ్మ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాచర్ల టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తురక వెంకటరమణను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలు జారీ...
ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన మానవతా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు. విజయవాడ సమీపంలోని గన్నవరం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధ దంపతులను ఆయన...
ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా దేశవ్యాప్తంగా మహా ఉద్యమంగా రూపాంతరం చెందిందని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్ రావు పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సదస్సులో...
ఓల్డ్ సఫీల్గూడ ప్రాంతంలో ఉన్నకృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రతిభను అభినందించారు.వేదికపై...
టాలీవుడ్లో క్రేజీ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం రణబాలి షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ రాయలసీమలో...
తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యాఖ్యలు మరింత వేడెక్కుతున్నాయి. క్యాతనపల్లి మరియు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం నేపథ్యంలో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో జరిగిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. స్థానిక రాజకీయ వర్గాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యాన్ని...