2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా అత్యంత ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు,...
తెలంగాణ రాజకీయాల్లో నవ నిర్మాణ సభ వివాదం మరింత వేడెక్కుతోంది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల నిర్వహించిన ప్రెస్మీట్పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్...
తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నామని, పెట్టుబడిదారులకు అత్యంత అనుకూల వాతావరణాన్ని...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మితమైన కొత్త హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలు (జడ్జెస్ విల్లాలు) శాశ్వత హైకోర్టు భవన సముదాయానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది....
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చేసిన తాజా వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత కాలంలో థియేటర్లలో సినిమాల పరిస్థితి, ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, ఓటీటీ వేదికల పెరుగుతున్న ప్రభావం...
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక...
జాతీయ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని మాలవీయనగర్ ప్రాంతంలో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో సంభవించిన ఈ ప్రమాదంలో 21 మంది సజీవ దహనమైనట్లు అధికారులు వెల్లడించారు. మరో అనేక...