కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే ఆరోపణలతో నమోదైన ఫోర్జరీ కేసులో మాజీ స్పీకర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మిశ్రమ ఫలితం...
ప్రకృతి విపత్తులు సృష్టించే విధ్వంసం ఊహించలేనిది. భారీ భూకంపాలు సంభవించినప్పుడు క్షణాల్లోనే భవనాలు కూలిపోవడం, ప్రాణనష్టం సంభవించడం, కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోవడం వంటి విషాదకర ఘటనలు చోటుచేసుకుంటాయి. అయితే కొన్నిసార్లు ఇలాంటి...
కృష్ణా నదీ జలాల పంపిణీ వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 (KWDT-2) తీర్పును అధికారిక గెజిట్లో ప్రచురించాలన్న కర్ణాటక ప్రభుత్వ విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం...
తాజాగా మరోసారి నిరసనలకు దిగుతామని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) హెచ్చరించిన కొన్ని గంటల్లోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆందోళనకారులకు రక్షణ కల్పించే విషయంలో గతంలో ఇచ్చిన హామీని అమలు చేస్తామని కేంద్ర...
దాదాపు 300 ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉన్న నార్వార్ కోట నుంచి పురాతన ఫిరంగి అపహరణ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆ ఫిరంగి...
విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం మండలం చెల్లూరు సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఓ బాలుడితో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 13...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం...