Mana Prabha Desk

spot_img

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం :డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ విమర్శలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకత్వంపై ఘాటు విమర్శలు...

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: రాంచందర్ రావు విమర్శలు

తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతున్న నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తలెత్తిన సమస్యలకు కేంద్ర...

కిమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులకు ధైర్యం చెప్పిన నారా లోకేశ్

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురిచేసిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్​ ప్రమాద...

బాధిత కుటుంబాలకు పూర్తి అండ: పవన్ కల్యాణ్

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న విషాదకర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్​ కళ్యాణ్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు...

నిర్మాతగా నాగచైతన్య

అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో అత్యంత కీలకమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘దూత’ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఓటీటీ వేదికలో నాగచైతన్యకు ప్రత్యేక...

సినిమా మారాల్సిన స‌మ‌యం వ‌చ్చింది..:కంగనా రనౌత్

బీజేపీ ఎంపీ, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేగంగా మారుతున్న సమాజం, ప్రేక్షకుల అభిరుచులు, డిజిటల్ యుగ ప్రభావం నేపథ్యంలో సినిమా...

సమాజ మార్పు అనివార్యం :సుద్దాల అశోక్ తేజ

ప్రస్తుతం ఉన్న సమాజం మారినప్పుడే సుద్దాల హనుమంతు కోరుకున్న సమాజం నిర్మాణం ఆస్కారం అవుతుందని సుద్దాల అశోక్ తేజ అన్నారు. సుద్దాల హనుమంతు 115వ జయంతి తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సాహితి...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!