భారత రాజకీయ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. ఈ...
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) భాగస్వామ్య పక్షాల సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రధానమంత్రి...
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో నెలకొన్న అంతర్గత సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చింది. పార్టీ అధినేత్రి Mamata Banerjee నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న...
బంగ్లాదేశ్లోని రోహింగ్యా శరణార్థి శిబిరాలను కేంద్రంగా చేసుకుని కొన్ని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలపై ఒక స్థానిక మీడియా నివేదిక సంచలన ఆరోపణలు చేసింది. మానవతా సాయం, శరణార్థుల సంక్షేమం పేరుతో పనిచేస్తున్న...
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వద్ద ప్రత్యేక అధికారిగా (ఓఎస్డీ) విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కాశిరెడ్డి వరప్రసాద్ అరుదైన విద్యా గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఆర్థిక శాస్త్రంలో ఆయన చేసిన...
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ)లో ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో...
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల పతనం వరుసగా రెండో రోజూ కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న మార్పులు, దేశీయంగా పెట్టుబడిదారుల కొనుగోళ్లలో తగ్గుదల, డాలర్ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు వంటి...