ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజ్యసభ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడతారన్న ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ తాజా నిర్ణయంతో తెరపడింది. గత కొన్ని రోజులుగా కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ...
నంద్యాల జిల్లాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేయబడిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు...
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో కీలక భేటీ అయ్యారు. త్వరలో కర్ణాటకలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీకి...
ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత సమస్య రాజకీయ వేడిని మరింత పెంచుతోంది. ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని వై.ఎస్. షర్మిలా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా...