మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. దేశ మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం...
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 17ను ఒక చీకటి దినంగా పేర్కొంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కాంగ్రెస్ పార్టీ మరియు I.N.D.I.A కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు....