ప్రజాప్రతినిధుల జీవితాలు సాధారణంగా సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు, రాజకీయ పర్యటనలతో నిండి ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తన సెలవు దినాన్ని విభిన్నంగా గడిపి అందరి దృష్టిని ఆకర్షించారు. నిత్యం...
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో కొంతకాలంగా వివాదాలకు కేంద్రబిందువైన రామాలయ పునర్నిర్మాణ పనులకు ఆదివారం ఉదయం శంకుస్థాపన జరిగింది. భారీ పోలీసు బందోబస్త్ మధ్య, వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం...