వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారడంతో తూర్పు తీర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు సమీపంలో ప్రస్తుతం ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్...
ఆంధ్రప్రదేశ్లో వర్షాల జోరు మరికొన్ని రోజులు కొనసాగనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంపై రెండు ఉపరితల ద్రోణులు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రానున్న రెండు రోజుల పాటు...