భారతదేశ వ్యవసాయ రంగానికి జీవనాడిగా భావించే నైరుతి రుతుపవనాలపై ఈ ఏడాది ‘ఎల్నినో’ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పులు దేశంలో వర్షపాతం తగ్గుదలకు దారితీయవచ్చని...
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు, వ్యవసాయ రంగంతో అనుబంధం ఉన్న ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం...
బంగాళాఖాతంలో మరోసారి వాతావరణ మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అమరావతి కేంద్రం అధికారులు...