విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ)లో ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో...
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న విషాదకర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు...