ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో నిర్వహించిన ప్రత్యేక సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన...
ప్రముఖ కొరియోగ్రాఫర్, బుల్లితెర ప్రేక్షకులకు ‘ఢీ’ డ్యాన్స్ షో ద్వారా ఎంతో చేరువైన పండు మాస్టర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం అనంతరం ఆయన...
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ పండు (జి. షణ్ముఖ) రోడ్డు ప్రమాదానికి గురైన వార్త తెలుగు బుల్లితెర, సినీ పరిశ్రమ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఎన్నో టెలివిజన్ కార్యక్రమాలు, రియాలిటీ షోలు,...
విశాఖపట్నంలో ఉన్న రుషికొండ ప్యాలెస్ భవనాల సద్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ ఐదవ సమావేశం జరిగింది. ఈ భేటీకి పర్యాటక...