HomeTagsVisakhapatnam News

Tag: Visakhapatnam News

spot_imgspot_img

పడవ ప్రమాద బాధితులకు అండగా జగన్..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 14న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి...

ఏఐ యుద్ధాలు చేసినా.. గెలిచేది సైనికులే :రాజ్‌నాథ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డ్రోన్లు, స్వయంచాలక ఆయుధ వ్యవస్థలు, సైబర్ సాంకేతికత వంటి ఆధునిక ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ స్వరూపాన్ని వేగంగా మార్చుతున్నప్పటికీ, యుద్ధంలో అంతిమ విజయాన్ని నిర్ణయించేది సంప్రదాయ సైనిక బలం,...

విశాఖలో సీఎం చంద్రబాబు సైకిల్ యాత్ర

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో నిర్వహించిన ప్రత్యేక సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన...

పండు మాస్టర్‌కు అండగా ఎమ్మెల్యే పల్లా

ప్రముఖ కొరియోగ్రాఫర్, బుల్లితెర ప్రేక్షకులకు ‘ఢీ’ డ్యాన్స్ షో ద్వారా ఎంతో చేరువైన పండు మాస్టర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం అనంతరం ఆయన...

డ్యాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలు..

ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ పండు (జి. షణ్ముఖ) రోడ్డు ప్రమాదానికి గురైన వార్త తెలుగు బుల్లితెర, సినీ పరిశ్రమ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఎన్నో టెలివిజన్ కార్యక్రమాలు, రియాలిటీ షోలు,...

రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం దిశగా అడుగులు

విశాఖపట్నంలో ఉన్న రుషికొండ ప్యాలెస్ భవనాల సద్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ ఐదవ సమావేశం జరిగింది. ఈ భేటీకి పర్యాటక...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!