విద్య ద్వారానే పేదరికాన్ని జయించగలమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్, డా.బి.ఆర్ అంబేద్కర్...
విజయవాడలో సౌర శక్తి వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక కార్యక్రమం జరిగింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సోమవారం వన్ టౌన్ ఇస్లాంపేట బీఆర్పి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన...