విజయవాడలో సంచలనం రేపిన యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం, అనంతరం వెలుగులోకి వచ్చిన కస్టడీ మృతి ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుపై సమగ్ర, పారదర్శక విచారణ జరిపేందుకు...
విజయవాడలో సంచలనం సృష్టించిన యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి...
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సంచలనం రేపిన విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసు, అలాగే క్రాంతికుమార్ అనుమానాస్పద మృతి ఘటనలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి...
ఎన్టీఆర్ జిల్లాలో ఆదివారం ఉదయం ఒక భారీ బస్సు ప్రమాదం తృటిలో తప్పింది. జగ్గయ్యపేట నుంచి విజయవాడ వైపు ప్రయాణిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు....
దక్షిణ భారతదేశంలో కీలక రవాణా ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్న బెంగళూరు–విజయవాడ ఆరు లేన్ల గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక రహదారి పూర్తయితే ఆంధ్రప్రదేశ్ మరియు...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఆమెకు ‘జడ్ ప్లస్’ కేటగిరీ భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్...
విజయవాడ (సెంట్రల్) విజయవాడ సత్యనారాయణ పురం బి ఆర్ టి ఎస్ రోడ్డులోని శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సర్కిల్ వద్ద విశ్వహిందూ పరిషత్ విజయవాడ మహా నగర్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర...