తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాజకీయ వ్యూహరచన రంగంలో పనిచేసిన ఓ యువతి, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎస్. కీర్తన అనే 29 ఏళ్ల...
తమిళనాడు రాజకీయాల్లో కొత్త మార్పులకు నాంది పలుకుతూ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన తొలి మంత్రివర్గాన్ని ప్రకటించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా, యువతకు అవకాశాలు కల్పిస్తూ, వివిధ రంగాల్లో...