కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభా ప్రాంగణాన్ని గంగాజలంతో శుద్ధి చేశారంటూ వచ్చిన ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో ఖర్గే పాల్గొన్న...
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్వహించిన సభ జరిగిన ప్రదేశంలో ‘శుద్ధీకరణ’ పేరుతో హోమం నిర్వహించారన్న వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ అంశం గురువారం రాజ్యసభలో ప్రస్తావనకు రావడంతో అధికార,...