ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నం నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊతమిచ్చింది. నగర మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. అర్బన్ ఛాలెంజ్...
కాకతీయ నగర్లోని శ్రీయ హాస్పిటల్ లైన్ పరిధిలో రూ.38 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు ప్రారంభమైన సందర్భంగా కాలనీ వాసులు మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మిని శాలువాతో...