కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బాధితురాలి కుటుంబాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా పరామర్శించి...
కాకినాడ జిల్లాలో రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. జూన్ 6న తుని మండలం సిహెచ్ అగ్రహారంలో పామాయిల్ తోట ప్రాంతంలో కనిపించకుండా పోయిన ఈ చిన్నారి...