ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండకు చేరుకున్న...
ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో గురువారం భారీ జెర్రిపోతు (రాట్ స్నేక్) ప్రత్యక్షమవడంతో భక్తుల్లో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. నారాయణగిరి ఉద్యానవన షెడ్ ప్రాంతంలో సుమారు తొమ్మిది అడుగుల పొడవున్న ఈ భారీ...
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి రానున్న మూడు నెలల్లో ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన విడుదల చేసింది. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరిగే...
కోట్లాది మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటారు. అయితే ప్రతిరోజూ తెల్లవారుజామున శ్రీవారిని తొలిసారిగా దర్శించే అదృష్టం మాత్రం ఒక ప్రత్యేక సేవాధికారికి దక్కుతుంది. ఆశ్చర్యకరమైన...
తిరుమల శ్రీవారి ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన లడ్డూ మరోసారి రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేసింది. ఈ ఏడాది మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలను విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం...