ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర ఆలయంలో భక్తుల విరాళాల వెల్లువ కొనసాగుతోంది. శ్రీవారి ఆశీస్సులు పొందాలనే భావంతో దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు సమర్పిస్తున్న నేపథ్యంలో, తాజాగా...
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 8 గంటల సమయం...