తిరుమల శ్రీవారి ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన లడ్డూ మరోసారి రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేసింది. ఈ ఏడాది మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలను విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం...
ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. తిరుమలలోని అవధూత దత్తపీఠం ప్రాంగణంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా...
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవా కార్యక్రమాలకు మరోసారి దాతృత్వం వెల్లివిరిసింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచంద్రరావు కుటుంబ సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నప్రసాదం...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు తన జన్మదిన సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకుని స్వామివారి...