వరుస సెలవులు, స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా భారీగా పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలిరావడంతో తిరుమల...
కోట్లాది మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటారు. అయితే ప్రతిరోజూ తెల్లవారుజామున శ్రీవారిని తొలిసారిగా దర్శించే అదృష్టం మాత్రం ఒక ప్రత్యేక సేవాధికారికి దక్కుతుంది. ఆశ్చర్యకరమైన...