ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండకు చేరుకున్న...
కోట్లాది మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటారు. అయితే ప్రతిరోజూ తెల్లవారుజామున శ్రీవారిని తొలిసారిగా దర్శించే అదృష్టం మాత్రం ఒక ప్రత్యేక సేవాధికారికి దక్కుతుంది. ఆశ్చర్యకరమైన...
మెగా పవర్స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ జంటగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ...
తిరుమల శ్రీవారి ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన లడ్డూ మరోసారి రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేసింది. ఈ ఏడాది మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలను విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు తన జన్మదిన సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకుని స్వామివారి...