వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన భారతీయ పర్యాటకులు ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల వ్యవధిలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయిందని,...
వియత్నాంలో శనివారం చోటుచేసుకున్న విషాదకర పడవ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన తెలుగు పర్యాటకులంతా సురక్షితంగా హనోయిలోని నోయ్ బాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్నారు. వారికి అవసరమైన అన్ని సహాయ చర్యలు పూర్తిచేసిన...