ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకోగా, అక్కడి తెలుగు ప్రజలు, ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) ఆయనకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్ద...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు ప్రవాసులతో సమావేశమైన...