తెలంగాణలో ప్రకృతి అందాలకు, చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక ప్రాధాన్యతకు ప్రత్యేక గుర్తింపు పొందిన ములుగు జిల్లాకు పర్యాటకులను ఆహ్వానిస్తూ రాష్ట్ర మంత్రి సీతక్క ప్రత్యేక సందేశం ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న...
“పర్యాటక రంగం కేవలం విహార యాత్రలకే పరిమితం కాదు.. అది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కు శక్తివంతమైన సాధనం” అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు...