ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణకు చెందిన క్రీడాకారులు పుల్లెల గాయత్రి గోపీచంద్, షూటర్ ధనుష్ శ్రీకాంత్లకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి...
తెలంగాణ రాజధాని హైదరాబాద్ను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేసి, భవిష్యత్తులో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం తన వ్యక్తిగత కల అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో...