తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఉన్న అంతస్తులో క్యాటరింగ్ సేవలు నిలిచిపోయినట్లు సమాచారం వెలుగులోకి రావడం పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత రెండేళ్లుగా అందించిన సేవలకు సంబంధించిన బిల్లులు...
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఛైర్మన్ డా. కె. కేశవరావు అధ్యక్షతన సమావేశం అయ్యింది. కమిటీ సభ్యులు రాష్ట్ర...