రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయిల అప్పును ప్రజలపై మోపితే నేటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో ఎనిమిది లక్షల ఇళ్లను మంజూరు చేసిందని...
పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టి ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ...