తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మనువరాలు, ఎంపీ సుప్రియా సూలే కుమార్తె వివాహ వేడుకకు సీఎం హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణలోని హైదరాబాద్ లో దాదాపు రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. సభికుల ను...