తెలంగాణ రాజకీయాల్లో రైతుల విద్యుత్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఫార్మర్స్ డిస్కం (DISCOM) వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao తీవ్ర విమర్శలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, రైతు డిస్కం పేరుతో సీఎం కొత్త నాటకం...
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఘన స్వాగతం పలికింది. గుల్బర్గా వెళ్లేందుకు హైదరాబాద్ మీదుగా ప్రయాణించిన ఆయనకు ఎయిర్పోర్ట్లో...
రాష్ట్రంలోని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అంశంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మీడియా చిట్చాట్లు, అనధికారిక...
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలు, ప్రజల భావోద్వేగాలకు...
రైతు డిస్కం పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచే కుట్ర చేస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రైతులు అడగకుండానే విద్యుత్ సంస్కరణల పేరుతో...
రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్పై నమోదైన కేసుల వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా...