కరీంనగర్ రాజకీయాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేంద్ర సహాయమంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు....
ఫార్మా సిటీ రైతుల పక్షాన రణం చేస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను వెంటనే రైతులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్...
హైదరాబాద్ నగరంలో ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న ఈ భారీ సభ కోసం భారతీయ...
“జైశ్రీరామ్ అంటే పైనుంచి డబ్బులు రాలుతాయా?” అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏబీవీపీలో ఉన్నప్పుడు “జైశ్రీరామ్”...
కరీంనగర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో...
దేశ రాజకీయాల్లో ప్రాంతాల పేరుతో విభజన రేఖలు గీయాలనే ప్రయత్నాలు చేసే వారికి తాజా ఎన్నికల ఫలితాలు గట్టి గుణపాఠమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు....
తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి రోజుల్లో చర్చనీయాంశంగా మారిన బీజేపీ చేరికల ప్రచారంపై బీఆర్ఎస్ నాయకుడు, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం వల్ల తాను బీజేపీలో...