తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతున్న వేళ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి తీరుతాను” అంటూ ఆమె వ్యక్తం చేసిన ధీమా రాజకీయ...
కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి తీరుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఇవాళ పార్టీ ఆవిర్భావం సందర్భంగా మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో...