హైదరాబాద్ మెట్రో రైల్ తొలి దశ ప్రాజెక్టు త్వరలో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది. ఇప్పటివరకు ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP విధానం) నిర్వహణలో ఉన్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే...
హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్ మెట్రోరైలు రానుంది. ఈమేరకు హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణకు ప్రభుత్వం కమిటీ వేసింది....