మారిన మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీడియాకు స్వయం నియంత్రణ అవసరమని వేగంగా సమాచారాన్ని చేరవేసేక్రమంలో పొరపాట్లకు ఎలాంటి ఆస్కారాన్ని ఇవ్వరాదని మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి తెలిపారు. వార్తల్లో వేగం, వ్యక్తిత్వ...
సమాజాన్ని కదిలించేది రచయితలేనని మల్కాజిగిరి కమిషనర్ సుమతి అన్నారు. సమాజంలో మార్పుకు, ప్రజల్లో చైతన్యానికి, సామాజిక అవగాహన పెంపొందించడానికి రచయితలు కీలక పాత్ర పోషిస్తారని ఆమె అన్నారు. రచయితల కలం కేవలం...