తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.11 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
తెలంగాణలోని లక్షలాది మంది బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. బీడీ పరిశ్రమ యాజమాన్యాలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన కీలక చర్చలు విజయవంతం కావడంతో కార్మికుల వేతనాలను పెంచుతూ...