మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా తగిన సాయం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
శుక్రవారం ప్రజా భవన్లో...
హైదరాబాద్లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యువ అధికారులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. ఎంతో కష్టపడి, పోటీని ఎదుర్కొని సాధించిన గ్రూప్-1 డిప్యూటీ...
హైదరాబాద్ నగరంలో భూ కబ్జాలపై చేపడుతున్న చర్యలతో భారీ స్థాయిలో ప్రభుత్వ భూములను రక్షించగలిగామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు రూ.85 వేల కోట్ల విలువైన భూములను కబ్జాదారుల నుంచి...