తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.11 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
తెలంగాణ ప్రభుత్వం కీలక సాంస్కృతిక నిర్ణయం తీసుకుంది. శ్రీ వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని ఆర్యవైశ్య సమాజానికి మాత్రమే కాకుండా, భక్తులందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది....
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత పదేళ్లుగా పేరుకుపోయిన రిటైర్మెంట్ బకాయిల సమస్యకు ముగింపు పలుకుతూ, మొత్తం రూ.6,200 కోట్లను రాబోయే 100...