పేదరికం ప్రతిభకు ఎప్పుడూ అడ్డంకి కాదని, సరైన అవకాశం, నాణ్యమైన విద్య, ప్రభుత్వ అండ ఉంటే గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయిలోనూ సత్తా చాటగలరని సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్...
ఫీజు రియంబర్స్మెంట్ ను యధావిధిగా అమలు చేయాలని ఫీజుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని గత సంవత్సర కాలంగా బీసీలు ఉద్యమిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని...
తెలంగాణలో విద్యా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి A. Revanth Reddy వెల్లడించారు. విదేశాల్లో అమలవుతున్న అత్యుత్తమ విద్యావిధానాలను అధ్యయనం చేయడానికి ఇప్పటికే...