రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయిల అప్పును ప్రజలపై మోపితే నేటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో ఎనిమిది లక్షల ఇళ్లను మంజూరు చేసిందని...
తెలంగాణలో పేదల ఇళ్ల కూల్చివేతల అంశం రాజకీయంగా వేడెక్కుతోంది. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఇళ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు...
రాష్ట్ర విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావడమే...
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య విమర్శల యుద్ధం మరింత ముదురుతోంది. రాష్ట్రంలో వివిధ అంశాలపై ఇప్పటికే పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతుండగా, తాజాగా గురుకుల విద్యాసంస్థల...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న...