సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో మే 10న జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు ముందు బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసింది. ఈ నేపథ్యంలో తార్నాకలో నిర్వహించిన వాల్...
ఎన్నికల వేళ దేశ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విమర్శలు తారస్థాయికి చేరుకున్న ఈ సమయంలో, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన...
మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. దేశ మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం...
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావును పోలీసులు గృహనిర్బంధం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఓటేసిందని ఆరోపిస్తూ ఎన్డీయే దేశవ్యాప్తంగా నిరసన...
హైదరాబాద్: మహిళా సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ పట్ల తెలంగాణ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం విజయోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లోని చందానగర్లో నిర్వహించిన...
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించబడిన ఆర్ కే శ్రీనివాస్కు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ...
హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణలో భక్తి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్లోని కవాడిగూడలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో...