తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై ప్రతిపక్షాలు కావాలనే రాజకీయ విమర్శలు చేస్తున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం...
మార్కెటింగ్, మార్క్ ఫెడ్ అధికారులతో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నీ వ్యవసాయ మార్కెట్ కమిటీలలో మార్కెట్ రుసుము వసూళ్లను...