తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మహానాడు 2026 విజయవంతంగా ముగిసింది. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో ఈ మహాసభ ఘనంగా సాగిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా...
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడును ఈసారి రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. క్లస్టర్ స్థాయిలో పార్టీ శ్రేణులంతా...
మహానాడు-2026ను స్త్రీ శక్తి థీమ్తో నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. 20 తీర్మానాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. గురువారం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం...