రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పోలీసుల విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 10...
వైసీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబానికి సంబంధించిన భూకబ్జా కుట్ర కేసు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.4 కోట్ల విలువైన...