మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమానికి చిరస్మరణీయ నాయకుడిగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత గౌరవం ప్రకటించింది. ఆయన అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని...
తెలంగాణ రాజకీయాల్లో నిరాడంబరత, నిజాయతీ, ప్రజాసేవకు ప్రతీకగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డికి తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది....