తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (శనివారం) యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో చేపట్టనున్న రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిని...
దక్షిణ భారతదేశంలో ఏకైక జ్ఞాన సరస్వతి ఆలయంగా విశేష ఖ్యాతి పొందిన బాసర సరస్వతి దేవాలయం త్వరలోనే కొత్త శోభను సంతరించుకోనుంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధి కోసం...