భారతదేశ వ్యవసాయ రంగానికి జీవనాడిగా భావించే నైరుతి రుతుపవనాలపై ఈ ఏడాది ‘ఎల్నినో’ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పులు దేశంలో వర్షపాతం తగ్గుదలకు దారితీయవచ్చని...
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు, వ్యవసాయ రంగంతో అనుబంధం ఉన్న ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం...
దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ రంగం, సాధారణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఈసారి ఆలస్యమవుతోంది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1న కేరళ తీరాన్ని తాకే నైరుతి రుతుపవనాలు...
గత కొన్ని వారాలుగా మండిపోతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త అందించింది. నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్న నేపథ్యంలో మరో పది రోజుల...